తొలిసారి రాయితీ రుణాలు

63பார்த்தது
తొలిసారి రాయితీ రుణాలు
తొలిసారిగా డ్వాక్రా పరిధిలో రాయితీ రుణాలు ఇస్తున్నారు. దీనికి ఎస్సీ కార్పొరేషన్‌కు కేంద్రం ఇచ్చే నిధుల్ని సెర్ప్‌ పరిధిలోని ఉన్నతి పథకానికి అనుసంధానిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ విడుదల చేసినా దానికి తగినట్టు బ్యాంకర్లతో రుణాలు ఇప్పించడం ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులకు తలకు మించిన భారంగా ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని సెర్ప్‌కు అనుసంధానించి అక్కడి నుంచి రుణాలు మంజూరు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.