కార్తీ చిదంబరంపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు

67பார்த்தது
కార్తీ చిదంబరంపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చిక్కుల్లో పడ్డారు. చైనా వర్కర్లకు అక్రమంగా వీసాలు మంజూరు చేశారనే అభియోగాలపై సీబీఐ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 2011లో ఆయన తండ్రి పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనీ, చైనీయులకు అక్రమంగా వీసాలు మంజూరయ్యాయనీ సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ సమయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతుల విషయంలో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

தொடர்புடைய செய்தி