నాలుగు పశువుల వాహనాలు పట్టివేత

63பார்த்தது
సిర్పూర్ నియోజకవర్గంలో పశువుల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నా అక్రమ పశువుల రవాణా ఆగడం లేదు. పెంచికల్పేట్ నుంచి హైదరాబాద్కు నాలుగు బోలేరో వాహనాలలో రవాణా చేస్తున్న పశువులను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోషాలకు తరలించారు. వాహనాల డ్రైవర్ లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you