రేపటి నుండి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

80பார்த்தது
రేపటి నుండి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న 342 పోస్టులకు డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం నుండి నిర్వహిస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి సోమవారం తెలిపారు. స్థానిక కొండాపూర్ సమీపంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి డీఎస్సీ 2024 అభ్యర్థులకు 1: 3 నిష్పత్తిలో పరిశీలన ఉంటుందని, అభ్యర్థుల జాబితాను https: // deonirmal. weebly. com వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி