జన్నారంలో బంద్

57பார்த்தது
జన్నారంలో బంద్
జైనూర్ ఘటనలో ఆదివాసి మహిళకు జరిగిన అత్యాచార ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపకపోవడంతో ఆదివాసి సంఘాల నాయకులు బందుకు పిలుపునిచ్చారు. ఈ బందులో భాగంగా శనివారం ఉదయం నుంచి జన్నారం మండల కేంద్రంలో వర్తక, వాణిజ్య వ్యాపారస్తులు పూర్తిస్థాయిలో బంద్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్సై రాజవర్ధన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. బందుకు సహకరించాలని ఆదివాసి సంఘం నాయకులు కోరారు.

தொடர்புடைய செய்தி