స్వాగత తోరణాలుగా చెట్లు.. ఆదర్శంగా ఆ గ్రామం

561பார்த்தது
స్వాగత తోరణాలుగా చెట్లు.. ఆదర్శంగా ఆ గ్రామం
భీంపూర్ మండల కేంద్రానికి వెళ్లే దారిలో హరిత హారంలో నాటిన మొక్కలు స్వాగత తోరణంగా నిలుస్తున్నాయి. భీంపూర్ మాజీ సర్పంచి మడావి లింబాజీ, పంచాయతీ కార్యదర్శి సాయినంద ప్రత్యేక పర్యవేక్షణ ఫలితంగా అర కిలోమీటరు మేర అంతర్రాష్ట్ర రహదారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన వృక్షాలు బాటసారులను ఆకట్టు కోవడంతో మండలంలోనే ఆదర్శంగా నిలించింది. మూడేళ్ల కిందట నాటిన మొక్కలు చెట్లుగా మారి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

தொடர்புடைய செய்தி