ఒక్క అవకాశం ఇవ్వండి: ఆత్రం సుగుణ

1027பார்த்தது
ఒక్క అవకాశం ఇవ్వండి: ఆత్రం సుగుణ
తాంసి మండలం, పొన్నారి గ్రామంలో కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ గురువారం కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, బోథ్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி