అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి

589பார்த்தது
18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ ట్రైని కలెక్టర్ వికాస్ మహాతే సూచించారు. మంగళవారం ఇచ్చోడ మండల కేంద్రంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వీప్ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி