మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. జూన్ 11న 34 ఏళ్ల వివాహితను ఐదుగురు వ్యక్తులు ఓ గోడౌన్లోకి లాక్కెళ్లి, సామూహిక అత్యాచారం చేశారు. నగ్నంగా ఆమెతో డ్యాన్స్ చేయించారు. పోర్న్ వీడియో చూశాక ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసులు స్పందించకపోవడంతో బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు ఆగస్టు 14న ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు.