15 మంది మహిళలను పెళ్లి చేసుకుని వారిని వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్టు

63பார்த்தது
15 మంది మహిళలను పెళ్లి చేసుకుని వారిని వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి అరెస్టు
రాజస్థాన్, హర్యానా సహా 7 రాష్ట్రాల్లో 15 పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్య పెళ్లి కొడుకు ఆట కట్టించారు పోలీసులు. ఒడిశాకు చెందిన సదరు వ్యక్తి 15 మంది మహిళలను వివాహం చేసుకొని వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు మ్యాట్రిమోనీ సైట్లలో రైల్వే అధికారిగానో, ఆదాయపు పన్ను అధికారిగానో రిజిస్టర్ చేసుకుని ఈ పెళ్లిళ్లు చేసుకున్నాడని నివేదికలు తెలిపాయి.

தொடர்புடைய செய்தி