బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తిని నాలుగు సార్లు కాటేసిన నాగుపాము

61பார்த்தது
బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తిని నాలుగు సార్లు కాటేసిన నాగుపాము
మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్ జిల్లాలోని భాద్‌పురా న్యూకాలనీలో 56 ఏళ్ల వ్యక్తిని విషపూరిత నాగుపాము కాటు వేసింది. మంగళవారం అర్థరాత్రి టాయిలెట్ కు వెళ్లిన వ్యక్తిని బాత్రూంలో దాగిన బ్లాక్ కోబ్రా పాము 4 సార్లు కాటేసింది. ఆ వ్యక్తిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి ముందు తన పెంపుడు చిలుక అరుపులు విన్నట్లు వ్యక్తి తెలిపాడు.