Jul 04, 2024, 07:07 IST/బాన్సువాడ
బాన్సువాడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన పార్టీ ఇంచార్జ్ ఏనుగు
Jul 04, 2024, 07:07 IST
బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తో మర్యాదపూర్వకంగా కలిశారు.