రాయచోటి ప్రజలు సహకరించండి: మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్

1573பார்த்தது
రాయచోటి ప్రజలు సహకరించండి: మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్
కడప జిల్లా రాయచోటి నియోజకవర్గ పరిసర ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాయచోటి పట్టణంలో కిరాణా ఏజెన్సీ అసోసియేషన్ తీర్మానం మేరకు అన్ని వ్యాపార సముదాయాలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తెరవాలని నిర్ణయించారు. కావున వినియోగ దారులందరు సహకరించాలని కోవిడ్- 19 భద్రతా చర్యల్లో భాగంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారని మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ హారూన్ ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్పారు.

டேக்ஸ் :