సిపిఐ ధర్నాను జయప్రదం చేయండి

74பார்த்தது
నిత్యవసర ధరలను తగ్గించాలని సెప్టెంబర్ 6వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరుగు సిపిఐ ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి రామారావు తెలిపారు. కనిగిరి పట్టణంలోని దర్శి చెంచయ్య భవన్ లో బుధవారం ధర్నా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్ట పరచాలని రామారావు డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி