రేపటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు

58பார்த்தது
రేపటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు
కనిగిరి మండలంలోని నందన మారెళ్ళలో వెలిసిన శ్రీ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు, దసరా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు వేద పండితులు రామకృష్ణ శర్మ, ఆలయ అధ్యక్షులు నీలిశెట్టి బాల చెన్నయ్య బుధవారం తెలిపారు. నవరాత్రి ఉత్సవాలు 9 రోజులపాటు ఆలయంలో కుంకుమార్చనలు, శ్రీ చండి రుద్ర హోమం, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி