కుక్కను తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో

70பார்த்தது
కుక్కను తప్పించబోయి బోల్తా పడ్డ ఆటో
రోడ్డుపై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో బోల్తా పడిన ఘటన దర్శి - కురిచేడు రోడ్డులో సాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. దర్శి పరిధి శివరాజ్ నగర్ కు చెందిన ఆరుగురు కూలీలు రాజం పల్లి పొలాల్లో పనులు చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్నా క్రమంలో ఎదురుగా కుక్క రావడంతో దాన్ని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఇద్దరికీ తీవ్ర గాయాలు నలుగురికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி