యస్సి వర్గీకరణ వ్యతిరేకంగా భారత్ బంద్

51பார்த்தது
యస్సి వర్గీకరణ వ్యతిరేకంగా భారత్ బంద్
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మండలంలో బుధవారం మాల మహానాడు, డా. బి ఆర్ అంబేద్కర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు, నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన వ్యక్తం చేశారు, వర్గీకరణ వద్దు - ఐక్యతే ముద్దు అనే నినాదంతో ముందుకు సాగారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చారని ఇది చెల్లదని అన్నారు.

தொடர்புடைய செய்தி