విమానాశ్రయ భూసేకరణ పై ఎంపీ తో చర్చించిన జేసి

53பார்த்தது
ఒంగోలుకు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. అందుకు అవసరమైన భూముల గురించి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ గురువారం ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో చర్చించారు. ఈ ప్రాంతంలో 6 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం గతంలో కేంద్రం సేకరించిందని జేఏకి వివరించారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఎంపీ ఆదేశించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி