డీఈవో అవినీతిపై విచారణ

60பார்த்தது
డీఈవో అవినీతిపై విచారణ
వరద బాధితుల విరాళాల్లో డీఈవో సుభద్ర అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణపై గురువారం గుంటూరు ఆర్జేడి లింగేశ్వర రెడ్డి విచారణ నిర్వహించారు. తెలుగు నాడు సంఘం ఫిర్యాదు మేరకు పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు, గుంటూరు ఆర్జెడిని విచారణకు ఆదేశించారు. దీంతో ఆర్జెడి స్థానిక సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో డీఈఓ పై విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி