నాయకులందరూ ఒకటయ్యారు..

84பார்த்தது
నాయకులందరూ ఒకటయ్యారు..
మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించిన విషయం తెలిసిందే. కాగా ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు రియాజ్, జనసేన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ సైతం బాలినేనిని కలిశారు. ఈ సందర్భంగా వీరందరూ కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారింది. నిన్న మొన్నటి వరకు వీరికి రాజకీయంగా విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி