ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి స్వామి

72பார்த்தது
ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం: మంత్రి స్వామి
మరిపూడి మండలం అయ్యప్పరాజు పాలెం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కొండేపి ఎమ్మెల్యే ఏపీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డెవలప్ బాల వీరాంజనేయ స్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అన్నారు. ప్రతిపక్ష పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తుంటుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி