వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళం

61பார்த்தது
వరద బాధితులకు లక్ష రూపాయలు విరాళం
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో.. లక్ష రూపాయలు విరాళం ప్రకటిస్తూ ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారికి సుభద్రకు లక్ష రూపాయలు విరాళాన్ని ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ మంగళవారం అందజేసింది. అందించిన మొత్తాన్ని వరద బాధితుల సహాయార్థం ఖర్చు పెట్టాలని సంబంధిత అధికారులకు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி