రూ. 7 లక్షలు చెక్కు పంపిణీ చేసిన గొట్టిపాటి

83பார்த்தது
రూ. 7 లక్షలు చెక్కు పంపిణీ చేసిన గొట్టిపాటి
అప్పుల బాధతో ఉరి వేసుకుని మృతి చెందిన కుటుంబానికి దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి రూ. 7 లక్షలు చెక్కును మంగళవారం అందజేశారు. దర్శి పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన పులి వెంకట్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 7 లక్షలు చెక్కును గొట్టిపాటి లక్ష్మి అందజేసి మాట్లాడుతూ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி