భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి

62பார்த்தது
భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి
భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, ఇసుక అందుబాటులోకి తేవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం కొల్లిపరలోని తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు శేఖర్ మాట్లాడుతూ ఉచిత ఇసుక ఇస్తామన్న హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. చంద్రన్న బీమాను కార్మికులందరికీ వర్తింపచేయాలని, సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி