ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పొన్నూరులో భారత్ బంద్

50பார்த்தது
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల జేఏసీ పిలుపు మేరకు బుధవారం మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు ఆధ్వర్యంలోభారత్ బంద్ జరిగింది. అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు మాల నాయకులు సుప్రీంకోర్టు తీర్పు ను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు. సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బంద్ నేపథ్యంలో భారీ సంఖ్యలో వాహనాలను నిలిచిపోయాయి.

தொடர்புடைய செய்தி