చిలకలూరిపేట మున్సిపల్ డీఈగా అబ్దుల్ రహీం

71பார்த்தது
చిలకలూరిపేట మున్సిపల్ డీఈగా అబ్దుల్ రహీం
చిలకలూరిపేట మున్సిపల్ డీఈగా షేక్ అబ్దుల్ రహీం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన మంగళగిరి కార్పొరేషన్ నుంచి చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా అబ్దుల్ రహీం మాట్లాడుతూ. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி