శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు

59பார்த்தது
శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. తుళ్లూరు మండల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, బహిరంగంగా మద్యం సేవించినా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

தொடர்புடைய செய்தி