ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు

65பார்த்தது
ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పల్సర్ మర్చంట్స్ అసోసియేషన్ హాలులో బుధవారం పట్టణ సీఐ రవి కిరణ్ ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను చైతన్య పరిచే విధంగా డిజిటల్ బోధన ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు ఆన్‌లైన్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్ ల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி