మహా పాపం.. నీచులెవరో తేల్చండి: వైఎస్ షర్మిల

85பார்த்தது
మహా పాపం.. నీచులెవరో తేల్చండి: వైఎస్ షర్మిల
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా స్పందించారు. తిరుమల పవిత్రత, ప్రతిష్టకు భంగం కలిగించేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే.. నిజంగా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడితే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహా పాపానికి.. ఘోర అపచారానికి పాల్పడిన నీచులను గుర్తించి శిక్ష పడేలా చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you