ఇంటర్ విద్యార్థులకు శుభవార్త

60பார்த்தது
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌లో సీబీఎస్‌సీ సిలబస్ అమలు చేయడానికి బోర్డు కసరత్తు చేస్తోంది. దీని వల్ల కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో సిలబస్ తగ్గనుంది. మరోవైపు ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ కోచింగ్ ఇప్పించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

தொடர்புடைய செய்தி