ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్

51பார்த்தது
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్
ఏపీలో మందుబాబులకు శుభవార్త. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. ఇవాళ కేబినెట్ భేటీలో కొత్త మద్యం పాలసీపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఆరు రాష్ట్రాల్లో మద్యం పాలసీ, ట్యాక్సేషన్ విధానంపై అధికారులు అధ్యయనం చేశారు. కేబినెట్ భేటీలో నివేదిక సమర్పించనున్నారు. కొత్త మద్యం పాలసీ అమలుతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మల్టీ నేషనల్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

தொடர்புடைய செய்தி