మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్

85பார்த்தது
మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్
ఏపీ మాజీ సీఎం జగన్ శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. నూతన మద్యం పాలసీ, ఇసుక విధానాలు, వైసీపీ నేతలపై కేసులు, ఇతర అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యాచరణను వివరిస్తారని సమాచారం. దీంతో ఉత్కంఠగా నెలకొంది.

தொடர்புடைய செய்தி