రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి: సీఎం చంద్రబాబు

60பார்த்தது
రూ.400 కోట్ల విరాళాలు వచ్చాయి: సీఎం చంద్రబాబు
విజయవాడలో వరద విపత్తు నుంచి చాలా తక్కువ సమయంలో బయటపడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో వరద బాధితులకు ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ‘సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.400 కోట్లు వచ్చాయి. దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తిగా పని చేశాం. పెద్ద విపత్తు వచ్చినప్పుడు నాతో పాటు 11 రోజులు ఉద్యోగులంతా నిర్విరామంగా పని చేశారు.’ అని సీఎం అన్నారు.

தொடர்புடைய செய்தி