కొత్త పింఛన్లపై బిగ్ అప్‌డేట్

5342பார்த்தது
కొత్త పింఛన్లపై బిగ్ అప్‌డేట్
అక్టోబర్ నుంచి కొత్త పెంఛన్లు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత అర్హులు, అనర్హులను గుర్తించనుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ తీసుకోనుంది. దీనిపై కేబినెట్ సబ్ కమిటీ త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది.

தொடர்புடைய செய்தி