అధికారుల సమన్వయంతో పనిచేయాలి: మంత్రి నాదెండ్ల

55பார்த்தது
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొల్లిపర మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచేవిధంగా కృషి చేయాలని ఏపీ ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం కొల్లిపర్ల మండల పరిషత్ కార్యాలయంలో మండలస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండలంలో చేసిన అభివృద్ధి పనులు ఏ స్థాయిలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி