వైసిపి నాయకుడు జోగి రాజాపై ఫిర్యాదు చేసిన తేదేపా శ్రేణులు

55பார்த்தது
వైసిపి నాయకుడు జోగి రాజాపై ఫిర్యాదు చేసిన తేదేపా శ్రేణులు
వైయస్సార్ పార్టీ నాయకుడు జోగి రాజా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడని బాపట్ల పట్టణానికి చెందిన తెదేపా శ్రేణులు అయినంపూడి షాలెం రాజు, కూటమి శ్రేణులు గురువారం బాపట్ల సీఐ అహ్మద్ బాషాకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశాడని ప్రభుత్వ సంస్థలపై తప్పుగా ప్రచారం చేస్తున్న జోగి రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி