వైయస్సార్ పార్టీ కార్యకర్తల పై దాడి తగదు

79பார்த்தது
వైయస్సార్ పార్టీ కార్యకర్తల పై దాడి తగదు
అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన కొట్లాటలో వైసిపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త హనిమిరెడ్డి శనివారం తెలియజేశారు. వైయస్సార్ పార్టీ కార్యకర్తల పై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. పోలీసులు తనను సంఘటన స్థలానికి కూడా వెళ్ళనివ్వలేదని హనిమిరెడ్డి పేర్కొన్నారు. దాడుల్లో తమ వైసిపి నేత ప్రభాకర్ రెడ్డికి రెండు కోట్లు నష్టం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி