అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్ ల పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్ ల  పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
సూర్యాపేట జిల్లా కోదాడ పట్నంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేట్ స్కూల్లో పై బీసీ విద్యార్థి సంఘం ప్రెస్ మీట్ నిర్వహించారు. బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్ల బోయిన వెంకటేష్ బాబు మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్ వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, వారి భారం వలన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక పోతున్నాయని ఆయన పేర్కొన్నారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూల్లో పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி