ధరణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

56பார்த்தது
ధరణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా బుధవారం చెన్నారవుపేట తహసిల్ కార్యాలయాన్నీ సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ధరణి రికార్డులను పరిశీలించారు. అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారదర్శకతతో క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ధరణి దరఖాస్తులను క్లియర్ చేయాలని, పెండింగ్ లేకుండా క్లియరెన్స్ వేగంగా జరుగాలని తహశీలుదార్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ ఫణి కుమార్, ఉన్నారు.

தொடர்புடைய செய்தி