9 మంది భూనిర్వాసితుల పై కేసు

52பார்த்தது
9 మంది భూనిర్వాసితుల పై కేసు
ఖిలవరంగల్లో రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన తమకు వెంటనే పరిహారం చెల్లించాలని భూనిర్వాసితులు మంగళవారం డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకున్నారు. గవిచర్ల క్రాస్ నుంచి పడమర, తూర్పుకోట మీదుగా ధర్మారం రైల్వేగేట్ వరకు కొనసాగుతున్న రింగ్ రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని నినాదాలు చేశారు. మిల్స్ కాలనీ పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி