రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

70பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
Job Suitcase

Jobs near you