నూతన ఎస్సైని కలిసిన ప్రముఖులు

1564பார்த்தது
నూతన ఎస్సైని కలిసిన ప్రముఖులు
జాఫర్ గడ్ కు ఇటీవల నూతన ఎస్సైగా విచ్చేసిన బి. మాధవ్ ని స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, ఎంపీపీ రడపాక సుదర్శన్, హిమ్మత్నగర్, తిమ్మాపూర్ సర్పంచ్లు తాటికాయల అశోక్, పొన్నాల జ్యోతినాగరాజు, స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపి, జ్ఞాపికను అందచేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி