నలుగురు పై కేసు నమోదు చేసిన పోలీసులు

80பார்த்தது
నలుగురు పై కేసు నమోదు చేసిన పోలీసులు
యువకుడిపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జనగాం జిల్లా దేవరుప్పుల మండల ఎస్సై చెన్న కేశవులు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి దేవరుప్పులలోని వైన్ షాపు సమీపంలో భువనగిరి జిల్లాకి చెందిన ప్రవీణ్, దీలిప్, విజయ్, ఫణిందర్ లతో ఘర్షణ నెలకొనడంతో ఇబ్రహీంను వెంబడించి విచక్షణ రహితంగా దాడి చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.