ప్లాస్టిక్ వల్ల అనేక అనర్ధాలు: ఎమ్మెల్యే

82பார்த்தது
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల కలిగే అని అనర్ధాలను విద్యార్థులకు వివరించారు.

தொடர்புடைய செய்தி