మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు

63பார்த்தது
మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. శనివారం జరిగిన ఈ సదస్సులో పాలకుర్తి ప్పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పండ్ల పూల మొక్కలను నాటారు.
Job Suitcase

Jobs near you