మొరాయించిన ఈవీఎం ఆగిపోయిన పోలింగ్

570பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామంలో 118 బూత్ లో ఈవీఎం పనిచేయకపోవడంతో పోలింగ్ ఆగిపోయినట్లు స్థానికులు తెలిపారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచుప్పుల గ్రామ పాఠశాల ఆవరణలో పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈవిఎం పనిచేయకపోవడంతో పోలింగ్ నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி