బంజార భవన్ కేటాయించిన మోడీకి ధన్యవాదములు: సీతారాం నాయక్

85பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బుధవారం ఉదయం 11 గంటల కు వరంగల్ రోడ్డు చౌరస్తాలో నరేంద్ర మోడీ చిత్ర పటానికి బంజారాల ఆధ్వర్యంలో పాలాభిషేకం జరుగుతుందని మహబుబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ తెలిపారు. నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, నర్సింహ రాములు పాల్గొన్నారు.