వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

57பார்த்தது
జనగాం జిల్లా పత్తేపూర్, తాటికొండ, గార్లగడ్డతండా గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు చెబుతున్నారు. సోమవారం వారు మాట్లాడుతూ మల్లన్న గండి నుండి మొదలై గార్లగడ్డ తండ ఫతేపూర్ తాటికొండ మీదుగా వెళుతున్న పెద్దవాగులో నీటి ప్రవాహం చాలా ఎక్కువైతున్న దృష్ట్యా వాగులో వేసిన బోరు మోటర్లను బయటకు తీసుకోవాలని కోరారు. వర్షాలకు వాగులోకి ఎగువ ప్రాంతలనుండి నీరు వచ్చి మోటార్లు కొట్టుకుపోయే అవకాశం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி