వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

80பார்த்தது
వినాయకుని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూర్ పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు తాండూర్ పట్టణం ఘనపూర్ వార్డులో వివేకానంద వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, చైర్ పర్సన్ స్వప్న పరిమళ, అలాగే కౌన్సిలర్ సోమ శంకర్ దర్శించుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు.

தொடர்புடைய செய்தி