వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారి

75பார்த்தது
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారి
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారి శశిధర్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరతో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎస్ ఓ రాజేశ్వర్, డిఎం సరిత, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி